30, అక్టోబర్ 2010, శనివారం

AASARA

"ఆసరా"

రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ ఒకటవ తారికున ఈ స్కీం లాంచ్ చేస్తుంది .నిజంగానే వృద్దుల పాలిట వరమే.నానాటికి క్షీణిస్తున్న రక్త భందాలు ,పెరిగిపోతున్న వృద్దాశ్రమాలు ఒకరకంగా "నిర్లక్ష్యం "చేయబడుతున్న మన సీనియర్ సిటిజన్స్ కొరకి రూపొందించిన కార్యక్రమం .

కామెంట్‌లు లేవు: